Chandrababu : మదనపల్లి ప్రజాగళం సభలో చంద్రబాబు సీరియస్ వ్యాఖ్యలు..!!

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు( Chandrababu ) 2024 ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం తెలిసిందే.

ఈ క్రమంలో 2014లో గెలిచినట్లు ఈసారి గెలవాలని అప్పటి కూటమి రిపీట్ చేయడం జరిగింది.

దీంతో బీజేపీ.జనసేన పార్టీలతో పొత్తులు పెట్టుకోవడం జరిగింది.

ఈ క్రమంలో బీజేపీ పార్టీకి( BJP ) 10 అసెంబ్లీ, 6 ఎంపీ స్థానాలు కేటాయించారు.జనసేన పార్టీకి( Janasena ) 21 అసెంబ్లీ, 2 ఎంపీ స్థానాలు కేటాయించడం జరిగింది.

తెలుగుదేశం పార్టీ( TDP ) 144 అసెంబ్లీ, 17 ఎంపీ స్థానాలలో పోటీ చేస్తూ ఉంది.ఎన్నికలు దగ్గర పడుతూ ఉండటంతో చంద్రబాబు ప్రచారం మొదలుపెట్టడం తెలిసిందే.

Advertisement

పరిస్థితి ఇలా ఉండగా రెండు రోజుల క్రితం కుప్పంలో ప్రజాగళం( Praja Galam ) పేరిట ప్రచారం ప్రారంభించడం జరిగింది.కుప్పంలో మహిళలతో ఆ తర్వాత యువతతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు.కాగా బుధవారం మదనపల్లెలో( Madanapalli ) ప్రజాగళం సభ నిర్వహించడం జరిగింది.

ఈ సభలో చంద్రబాబు సీరియస్ వ్యాఖ్యలు చేశారు.బాబాయ్ ని గొడ్డలితో చంపిన వ్యక్తులతో జగన్( Jagan ) తిరుగుతున్నారు అని ఆరోపించారు.

మంత్రి పెద్దిరెడ్డికి ఇసుకే ఉదయం అల్పాహారం.మైన్స్ మధ్యాహ్నం భోజనం.

అన్నమయ్య జిల్లాల్లో పాపాల పెద్దిరెడ్డి పాలన సాగుతోంది.కాంట్రాక్టులన్నీ ఆయనే తీసుకొని.

కల్కి పై మోహన్ బాబు రివ్యూ...భారీగా ట్రోల్ చేస్తున్న నెటిజన్స్!
వీడియో: దూడ పుట్టిందని పోలీసులను పిలిచిన రైతు.. ఎందుకో తెలిస్తే...??

ఇసుకను అక్రమంగా బెంగళూరుకు తరలిస్తున్నారు.రౌడీయిజం కావాలో.? ప్రజాస్వామ్యం కావాలో.? ప్రజలే తేల్చుకోవాలని చంద్రబాబు సంచలన స్పీచ్ ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు