బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై కేసు నమోదు..!

హైదరాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి మాధవీలత( Madhavilatha )పై కేసు నమోదైంది.ఈ క్రమంలో మాధవీలతపై ఎంఐఎం ఫిర్యాదు చేసింది.

ముస్లిం మహిళల బుర్కాను తొలగించి చెక్ చేస్తున్నారని ఆరోపించిన ఎంఐఎం ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.ఎంఐఎం( MIM ) ఫిర్యాదు మేరకు మాధవీలతపై అధికారులు కేసు నమోదు చేశారు.

కాగా తెలంగాణ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల పోలింగ్ ( Lok Sabha Election )కొనసాగుతోంది.

God Of Coins Player Safety And Responsible Gambling (UK)
Advertisement