బ్రేకింగ్: మధ్యప్రదేశ్‎లో కూలిన రెండు ఎయిర్ క్రాప్ట్ విమానాలు

మధ్యప్రదేశ్‎లో విషాద ఘటన చోటు చేసుకుంది.రెండు ఎయిర్ క్రాప్ట్ విమానాలు ఒక్కసారిగా కుప్పకూలాయి.

మొరెనా సమీపంలో సుఖోయ్-30, మిరాజ్ విమానాలు కూలినట్లు తెలుస్తోంది.సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు.

ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

వరాహ పురాణంలో ఏమి ఉన్నది?
Advertisement