తెలంగాణ బీజేపీ ఎంపీ లక్ష్మణ్( BJP MP Laxman ) కీలక వ్యాఖ్యలు చేశారు.
రానున్న పార్లమెంట్ ఎన్నికలు అభివృద్ధి, అబద్ధాలకు మధ్య జరిగే పోరని తెలిపారు.
తెలంగాణలో పదికి తగ్గకుండా ఎంపీ సీట్లను సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి( BRS ) రాజకీయ భవిష్యత్ లేదని చెప్పారు.
అటు ప్రకటించిన గ్యారెంటీలను అమలు చేయకుండా కాంగ్రెస్ దాట వేస్తోందని మండిపడ్డారు.
ఓఆర్ఆర్, కాళేశ్వరం మరియు ధరణి పోర్టల్ లో అవినీతి కనిపించినా సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) నోరు మెదపడం లేదని తెలిపారు.బీజేపీని నిలువరించే ప్రయత్నం కాంగ్రెస్ నేతలు చేస్తున్నారని ఆరోపించారు.దక్షిణ భారత్ ను విభజించాలని కాంగ్రెస్ ఎంపీ మాట్లాడుతున్నారని తెలిపారు.
ఇండియా కూటమి( India Alliance ) చీలికలతో కొట్టుమిట్టాడుతోందని పేర్కొన్నారు.ఇండియా కూటమికి అజెండా, నీతి లేదని ధ్వజమెత్తారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy