తెలంగాణకు మరో భారీ పెట్టుబడి

తెలంగాణ రాష్ట్రంలో అంతర్జాతీయ సంస్థ భారీ పెట్టుబడి పెట్టనుంది.మెడికల్ డివైజెస్ ఉత్పత్తిలో గ్లోబల్ లీడర్ అయిన మెడ్ ట్రానిక్స్ రాష్ట్రంలో ఇన్వెస్ట్ చేసేందుకు ముందుకు వచ్చింది.

దాదాపు రూ.3 వేల కోట్లతో హైదరాబాద్ లో మెడికల్ డివైజెస్ ఆర్ అండ్ డీ సెంటర్ ను ఏర్పాటు చేయనుంది.ఈ క్రమంలో అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్ తో మెడ్ ట్రానిక్స్ కంపెనీ ప్రతినిధులు సమావేశం అయ్యారు.

అయితే అమెరికా వెలుపల వెడ్ ట్రానిక్స్ అతిపెద్ద ఆర్ అండ్ డీ సెంటర్ ను హైదరాబాద్ లోనే ఏర్పాటు చేస్తుండటం గమనార్హం.

కాంగ్రెస్ సీనియర్ నేత డి. శ్రీనివాస్ మృతి

తాజా వార్తలు