జీవో నెంబర్.1పై ఏపీ హైకోర్టులో విచారణ వాయిదా

జీవో నెంబర్.1పై విచారణ రేపటికి వాయిదా పడింది.జీవో నెంబర్ .

1ని సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టులో దాఖలైన పిటిషన్ పై విచారణ జరిగింది.ఈ నేపథ్యంలో జీవోపై తాత్కాలిక సస్పెన్షన్ కొనసాగించేందుకు న్యాయస్థానం నిరాకరించింది.

ఈ నేపథ్యంలో సీజే ధర్మాసనం ముందు పిటిషనర్లు తమ వాదనలు వినిపించారు.దీంతో న్యాయస్థానం తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.

ఈ క్రమంలోనే రేపు కూడా కోర్టు మరోసారి వాదనలు విన్న తర్వాత తీర్పును వెలువరించనుంది.

రోజుకు ఐదు నిమిషాలు గోడ కుర్చీ వేస్తే ఎన్ని ప్ర‌యోజ‌నాలో..?!
Advertisement

తాజా వార్తలు