జులై 4వ తారీఖు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా.ప్రధాని మోడీ భీమవరం అదేవిధంగా విశాఖపట్టణంలో పర్యటించనున్న సంగతి తెలిసిందే.
అయితే మోడీ పర్యటన నేపథ్యంలో వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు. భద్రత కల్పించాలని హోంశాఖ సహాయ మంత్రి కార్యదర్శిలని కోరారు.
ప్రధాని మోడీ తన నియోజకవర్గ పర్యటనకు రానున్న నేపథ్యంలో… తప్పనిసరిగా హాజరు కావాల్సి ఉన్నందున.రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎటువంటి ఇబ్బందులు లేకుండా భద్రత కల్పించాలని కేంద్ర హోంశాఖని రఘురామకృష్ణరాజు కోరడం జరిగింది.
జులై 4న విశాఖ పట్టణంలో బహిరంగసభలో భీమవరంలో.మోడీ పర్యటించనున్న నేపథ్యంలో.
రెండేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం తన సొంత నియోజకవర్గంలో పర్యటించడానికి అనేక అడ్డంకులు సృష్టిస్తుందని.అన్నారు.
పార్లమెంటు స్థాయీ సంఘం పర్యటనకు కూడా వెళ్లకుండా అడ్డుకున్నట్లు తెలిపిన రఘురామకృష్ణంరాజు తాజాగా.రెండు సంవత్సరాల తర్వాత సొంత నియోజకవర్గంలో పర్యటిస్తున్న క్రమంలో ఎటువంటి ఇబ్బందులు రాష్ట్ర ప్రభుత్వం నుండి తలెత్తకుండా కేంద్ర హోంశాఖనీ కోరడం జరిగింది.