గౌరు చరిత దంపతులు వైసీపీకి రాజీనామా.!

ఎన్నికల వేల అధికార, ప్రతిపక్ష పార్టీలలో నేతల రాకపోకలు ఇప్పటికే మొదలైపోయాయి.ఎన్నికల వేళ సీట్ల సంప్రదింపులలో పార్టీ అధినేతల నుంచి హామీ రాకపోతే టీడీపీ నుంచి వైసీపీ లోకి, అలాగే వైసీపీ నుంచి టీడీపీలోకి నాయకులు చేరేందుకు రెడీ అయిపోతున్నారు.

 Ysrcp Mla Gowru Charitha Reddy To Join Tdp1-TeluguStop.com

జనసేన పార్టీలో ఫిరాయింపు నేతలకి అవకాశం లేకపోవడం, ఆ రెండు పార్టీల మధ్యనే చేరికలు, రాకపోకలు సాగుతున్నాయి.మరో నెల రోజులో నోటిఫికేషన్ వచ్చే అవకాశం వున్న నేపధ్యంలో ఇప్పుడు నేతలు ముఖ్యంగా తన అభ్యర్ధిత్వంపైనే ద్రుష్టి పెడుతున్నారు.

ఇదిలా వుంటే గత కొంత కాలంగా వైసీపీ పార్టీకి చెందిన ప్రాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత వైసీపీని వీడెందుకు రెడీ అవుతున్నారు.గత కొద్ది రోజులుగా వైసీపీ అధిష్టానం మీద అసంతృప్తితో వున్నా ఆమె తాజాగా జగన్ ని కలిసిన తర్వాత అధినేత నుంచి కూడా తన టికెట్ పై ఎలాంటి కన్ఫర్మేషన్ రాకపోవడం ఆమె పార్టీని వీడాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.

ఇక ఆమెతో పాటు ఆమె భర్త కూడా వైసీపీకి వీడి త్వరలో తెలుగు దేశం పార్టీలో చేరే అవకాశం వుందని తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube