జనసేన నాయకుడిపై... వైసీపీ నాయకుల హత్యాయత్నం

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ కక్షలు పెట్రేగిపోతున్నాయి.ఏదో మాటల వరకు ఈ వివాదాలు ఉంటే ఫర్వాలేదు కానీ ఏకంగా చంపుకునే వరకు వెళ్లడం నిజంగా దురదృష్టకరమే.

 Ysr Congress Party Leders Trying To Murder Janasena Leader-TeluguStop.com

ఈ విధంగానే… కృష్ణా జిల్లా నందిగామలో జనసేన నాయకుడిపై వైసీపీ నాయకులు హత్యాయత్నం చేశారు.

జనసేనకు చెందిన చలమల శ్రీనివాస్‌పై వైసీపీకి చెందిన బుల్లి అలియాస్ గుంటుపల్లి రామకృష్ణ, మువ్వా శేషగిరి, షేక్ సాదా దారికాచి చావబాదారు.ఆయుధాలతో విరుచుకుపడ్డారు.రాళ్లతో ఎటాక్‌ చేశారు.

దీనికి సంబంధించిన తతంగం అంతా సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube