వైఎస్ఆర్ వర్ధంతి నాడు వైయస్ విజయమ్మ స్పెషల్ కార్యక్రమం..!!

దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి వచ్చేనెల 2వ తారీఖు అని అందరికీ తెలుసు.2009 సెప్టెంబర్ 2వ తారీఖు ఆయన మరణించడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో వైఎస్సార్ అభిమానులు వైసీపీ పార్టీ కార్యకర్తలు నాయకులు చాలా ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు.ఈ క్రమంలో ఈసారి వైఎస్ విజయమ్మ ఈ కార్యక్రమాన్ని హైదరాబాదులో చాలా ప్రత్యేకంగా నిర్వహించడానికి రెడీ అయ్యారు.కార్యక్రమంలో భాగంగా అప్పట్లో వైఎస్ రాజశేఖరరెడ్డితో కలిసి పని చేసిన పలువురు నాయకులను విజయమ్మ ఆహ్వానించడానికి నిర్ణయం తీసుకున్నట్లు ఇప్పటికే ఏర్పాట్లు కూడా చేసినట్లు సమాచారం.

 Ys Vijayamma Special Program On Ysr Vardhanthi Day Ysr, Ys Vijayamma , Ysr Vardh-TeluguStop.com

అన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలనిరాజకీయం గా కాకుండా ఓ ప్రత్యేక స్పెషల్ కార్యక్రమం గా రూపొందించాలని అనుకుంటున్నారట.ఈ నేపథ్యంలో అప్పట్లో వైయస్ తో కలిసి పనిచేసిన మాజీ ఎంపీలు కేవీపీ రామచంద్రరావు, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ తో పాటు మాజీ స్పీకర్ కేఆర్ సురేష్ రెడ్డి వంటి వారిని.ఎప్పటికీ ఆహ్వానించినట్లు అదే రీతిలో వైఎస్ మంత్రివర్గంలో పనిచేసిన మరికొంతమందిని అప్పటి ప్రభుత్వ సలహాదారులను శ్రేయోభిలాషులకు.

విజయమ్మ ఆహ్వానించినట్లు చాలా ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని చేయాలని ఆమె అనుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube