వైఎస్ షర్మిల కామెంట్స్.నచ్చిన పంట వేసుకునే స్వేచ్ఛ రైతుకు లేదా?.అన్నంపెట్టే రైతు కూడా దొరగారికి బానిస కావాల్సిందేనా?.
వైఎస్ షర్మిల ప్రజప్రస్థానం పాదయాత్ర ఎనిమిదవ రోజు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం చేరుకుంది.
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం వెలిమినేడు గ్రామంలో బస చేశారు.
పాదయాత్రలో షర్మిలకు కలసిన రైతులు ప్రభుత్వం వరి వెయ్యోదనడం పై ఆవేదన కలిగిస్తుందని వాపోయారు.
దీంతో ఈ రోజు పాదయాత్ర ముగిసిన అనంతరం సోషల్ మీడియా ద్వారా కేసిఆర్ కి ప్రశ్నించారు.
.