ఖమ్మం టూర్ వాయిదా వేసుకున్న వైఎస్ షర్మిల.. ఇదేనా కారణం.. ?

తెలంగాణలో ఉన్న వైఎస్ అభిమానులకు శుభవార్త అంటూ ఈ రాష్ట్రంలో కొత్త పార్టీని ప్రకటించిన వైఎస్ షర్మిల.ఇందులో భాగంగా ఇది వరకే ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న వైఎస్ అభిమానులతో సమావేశం అయిన విషయం తెలిసిందే.

 Sharmila Postpones Khammam Tour, Yssharmila, Khammam, Tour, Postponed, Mlc Elect-TeluguStop.com

తెలంగాణాలో పార్టీని ఎలా ముందుకు తీసుకు వెళ్లాలన్న దానిపై అభిమానుల అభిప్రాయాలు తీసుకున్న షర్మిల, తర్వాత ఈ నెల 21 వ తేదీన ఉమ్మడి ఖమ్మం జిల్లా వైఎస్ అభిమానులతో సమావేశం అయ్యేందుకు సిద్ధమయ్యారు.

అంతేకాదు భారీ కాన్వాయ్‌తో హైదరాబాద్ నుంచి ఖమ్మం వెళ్తారని ప్రకటించారు కూడా.

కానీ ఉన్నట్టుండి వైఎస్ షర్మిల తన పర్యటనను వాయిదా వేసుకున్నారు.దీనికి కారణం తెలంగాణలో రెండు ఎమ్మల్సీ స్థానాల ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలవడమేనట.

Telugu Khammam, Mlc, Yssharmila-Latest News - Telugu

ఇకపోతే హైదరాబాద్‌, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, వరంగల్, నల్గొండ, ఖమ్మంలో పట్టాభద్రుల నియోజకవర్గానికి ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో హడావుడి నెలకొంటుందని ఆలోచించిన షర్మిళ తన ఖమ్మం టూర్‌ను వాయిదా వేసుకున్నారని సమాచారమట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube