తెలంగాణ గవర్నర్ తమిళిసైతో వైఎస్ఆర్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల భేటీకానున్నారు.ఈ మేరకు ఆమె రాజ్ భవన్ కు చేరుకున్నారు.
గత మూడు రోజులుగా జరిగిన పరిణామాలపై గవర్నర్ కు షర్మిల ఫిర్యాదు చేయనున్నారు.వరంగల్ జిల్లా నర్సంపేటలో షర్మిల కాన్వాయ్ పై జరిగిన దాడి, తర్వాత పరిణామాలను ఫిర్యాదులో పేర్కొననున్నారు.