పార్టీ పొత్తుల విషయంలో వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు.. !

తెలంగాణలో రాజన్న బిడ్ద వైఎస్ షర్మిల కొత్త పార్టీ పెడుతున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో రాజకీయ వర్గాల్లో ఎన్నో సందేహలు మొదలైయ్యాయట.

 Ys Sharmila Key Remarks On Party Alliances In Telangana , Ys Sharmila, Meeting,-TeluguStop.com

ఇలా వచ్చే కొన్ని విషయల్లో క్లారీటి ఇచ్చిన షర్మిల తాజాగా పొత్తులపై కీలక నిర్ణయం తీసుకుంది.

రాష్ట్రంలో పరిస్థితుల పట్ల ఎవరూ భయపడాల్సిన పనిలేదని భరోసా ఇచ్చారు.

రాబోయే ఎన్నికల్లో తమ పార్టీ గెలిచి రాష్ట్రంలో అధికారం సాధిస్తుందని ధీమా వ్యక్త్మ చేస్తూ, తమ పార్టీకి ఎవరితోనూ పొత్తులు ఉండవని, వైఎస్సార్ పేరు చాలని ఉద్ఘాటించారు.

ఇదిలా ఉండగా త్వరలోనే తెలంగాణలో రాజకీయ పార్టీ ప్రారంభించబోతున్న వైఎస్ షర్మిల నేడు 10 జిల్లాల నేతలతో సమావేశం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఏప్రిల్ 9న ఖమ్మంలో నిర్వహించబోతున్న సభకు సంబంధించిన పోస్టర్ ను ఆవిష్కరించారు.కాగా ఏప్రిల్ 9న వైఎస్సార్ పాదయాత్ర ప్రారంభించిన రోజని, అందుకే ఆ రోజున బహిరంగ సభ ఏర్పాటు చేసినట్టు ఈ సందర్భంగా తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube