రైతుల సమస్యలను పరిష్కరించడంలో సీఎం కేసీఆర్‌కు చిత్తశుద్ధి లేదని విమర్శించిన వైఎస్ షర్మిల ..

ప్రత్యామ్నాయ పంటలు వేయమంటే సరిపోతుందా.మరి వారి పరిస్థితేంటి.

 Ys Sharmila Comments On Kcr, Ys Sharmila  , Kcr, Ts Poltics , Formmers , Trs Par-TeluguStop.com

కేసీఆర్‌ను నిలదీసిన షర్మిల రైతుల సమస్యలను పరిష్కరించడంలో సీఎం కేసీఆర్‌కు చిత్తశుద్ధి లేదని వైఎస్సార్‌టీపీ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శించారు. రైతుల కష్టాలు కేసీఆర్ సర్కార్ పట్టించుకోవడం లేదని ఆమె తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

రైతుల సమస్యలను పరిష్కరించడంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌కు చిత్తశుద్ధి లేదని వైఎస్సార్‌టీపీ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శించారు.రైతుల కష్టాలు కేసీఆర్ సర్కార్ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.

రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర రావడం లేదన్నారు.కొందరు రైతులకు పంట బీమా కూడ అందని పరిస్థితి నెలకొందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

గురువారం హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో షర్మిల మీడియాతో మాట్లాడారు

.

Ys Sharmila Comments On Kcr, Ys Sharmila , Kcr, Ts Poltics , Formmers , Trs Party ,ysrtp, Telengana Govt, Paddy - Telugu Formmers, Paddy, Telengana, Trs, Ts Poltics, Ys Sharmila, Ysrtp

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube