కాపులకు జగన్ పెద్ద పీట వేశారు అంటున్న అడపా శేషు..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు నామినేటెడ్ పదవులను ప్రకటించిన సంగతి తెలిసిందే.దాదాపు 50 శాతానికి పైగా మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు మరోపక్క బీసీలకు కూడా పెద్దపీట వేయడం జరిగింది.

 Ys Jagan Priority Gave To Kapu Community , Adapa Seshu, Ys Jagan, Kapu Community-TeluguStop.com

ఇటువంటి తరుణంలో కాపు కార్పొరేషన్ చైర్మన్ పదవి దక్కించుకున్న అడపా శేషు ఏపీ సీఎం జగన్ పై పొగడ్తల వర్షం కురిపించారు.పదవి దక్కిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ తనకు కాపు కార్పొరేషన్ పదవి చైర్మన్ ఇచ్చినందుకు సీఎం జగన్ కి ధన్యవాదాలు అని తెలిపారు.

కాపులకు పెద్ద పీట వేసి పదవులు అందించారని పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలను నాయకులను ఎప్పుడు మర్చిపోలేని నాయకుడు జగన్ అని తెలిపారు.  తనకు ఇచ్చిన బాధ్యత బట్టి పార్టీకి మంచి పేరు  తీసుకొచ్చేలా పని చేస్తాను అని అడపా శేషు స్పష్టం చేశారు.

అదే రీతిలో రాష్ట్రంలోనే అతిపెద్ద కార్పొరేషన్ కాపు కార్పొరేషన్ .కచ్చితంగా కాపు కులానికి అండగా నిలబడతా అదేరీతిలో ఇప్పటికే వైఎస్ జగన్ ప్రభుత్వం కాపు కార్పొరేషన్ కి అధిక నిధులు కేటాయించడం నిజంగా హర్షించదగ్గ విషయం అడపా శేషు ఆనందం వ్యక్తం చేశారు. 

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube