భూముల విషయానికి సంబంధించి కేంద్రమంత్రి కి లెటర్ రాసిన జగన్..!!

పంచాయతీ ఎన్నికల మాదిరిగానే మున్సిపల్ ఎన్నికలలో కూడా భారీ స్థాయిలో విజయం సాధించాలని జగన్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.ఇదిలా ఉంటే త్వరలో రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సీఎం జగన్ కేంద్ర రైల్వే శాఖ మంత్రికి భూములకు సంబంధించిన లెటర్ రాయడం ఏపీ లో చర్చనీయాంశంగా మారింది.

 Ap Cm Ys Jagan Wrote Letter To Central Railway Minister Piyush Goyal,  Ys Jagan,-TeluguStop.com

మేటర్ లోకి వెళ్తే విజయవాడలో రైల్వే శాఖకు సంబంధించిన అక్రమ భూ బదలాయింపు కి  సంబంధించి జగన్ కేంద్ర మంత్రి కి లెటర్ రాశారు.విజయవాడ లోని రాజరాజేశ్వరి పేట లో 800 కుటుంబాలు రైల్వే స్థలాన్ని ఆక్రమించి 30 సంవత్సరాల నుండి నివాసం ఉంటున్నాయి,  భూమి క్రమబద్ధీకరణకు దశాబ్దాల నుంచి విజ్ఞప్తి చేస్తున్న ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

  ఈ విషయంలో చొరవ తీసుకోవాలని రాష్ట్రానికి బదిలీ చేయాలని లెటర్ లో రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ ను జగన్ కోరారు. 

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube