2019 ఎన్నికల్లో పార్టీ తరుపున పోటీ చేసి ఓడిపోయిన వారికి బంపర్ ఆఫర్ ఇస్తున్న జగన్..!!

2019 సార్వత్రిక ఎన్నికలలో ఏపీలో వైసీపీ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన వైసీపీ నాయకులకు నామినేటెడ్ పదవులు ఇప్పించడానికి జగన్ ప్రభుత్వం రెడీ అయ్యింది.ఈ నేపథ్యంలో దాదాపు 24 మంది నాయకులకు ఈ పదవులు కట్టబెట్టడానికి వైసీపీ అధిష్టానం లిస్ట్ రెడీ చేస్తున్నట్లు సమాచారం.

 Ys Jagan Bumper Offer To Party Leaders Ys Jagan, Ysrcp,latest News Ap-TeluguStop.com

ఇదే టైం లో పార్టీ కోసం పనిచేసి చివరి లో టికెట్లు అందని నాయకులకు న్యాయం చేయడానికి జగన్ ప్రభుత్వం రెడీ అయినట్లు వీళ్ళందరికీ ఎమ్మెల్సీ పదవులు ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో మరికొంతమందికి నామినేటెడ్ పదవులు ఇచ్చే ఆలోచనలో వైసీపీ అధిష్టానం ఏర్పాట్లు   చేసుకుంటుంది.

Telugu Ap Politcs, Chairmans, Mlc Ticket, Ys Jagan, Ysrcp-Telugu Political News

ఈ నేపథ్యంలో దాదాపు 80 కార్పొరేషన్లకి చైర్మన్లు అదే విధంగా డైరెక్టర్లను నియమించడానికి పార్టీ అధిష్టానం ఇటీవల జాబితా రిలీజ్ చేయాలని.భావించగా ఆఖరి నిమిషంలో లిస్ట్ ప్రకటించటం వాయిదా పడింది.గతంలోనే ప్రతిపక్ష నేతగా జగన్ ఉన్న సమయంలో పార్టీ కోసం పనిచేసిన ఏ నాయకుడికి .పార్టీ హైకమాండ్ అన్యాయం చేయాలని హామీ ఇవ్వడం జరిగింది.ఈ నేపథ్యంలో ఇచ్చిన హామీ మేరకు పార్టీ కోసం పదవులు వదులుకున్న వారికి టికెట్లు రాని వారికి న్యాయం చేసే దిశగా ఎమ్మెల్సీ పదవులు అదేరీతిలో నామినేటెడ్ పదవులు అప్పగించడానికి వైసిపి రెడీ అయ్యింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube