ఇసుక విషయంలో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు లెటర్..!!

గత కొన్నాళ్ల నుండి వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు.ఏపీ సీఎం వైఎస్ జగన్ కి వరుసగా లెటర్లు రాస్తున్న సంగతి తెలిసిందే.

 Ycp Rebel Mp Raghuramkrishnan Raju Letter Regarding Sand To Ap Government, Raghu-TeluguStop.com

ప్రతిపక్షంలో ఉన్న టైంలో ప్రజలకు ఇచ్చిన హామీల విషయంలో అదే రీతిలో పథకాల గురించి ఇంక ఇటీవల ఇంగ్లీష్ మీడియం వంటి వాటిపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు వాటిలో ఉన్న అవకతవకలను లేవనెత్తి.ప్రశ్నల వర్షం కురిపిస్తూ రఘురామకృష్ణంరాజు సీఎం జగన్ కి.నవ సూచనలు ఇంకా రకరకాల వెరైటీ హెడ్డింగ్ లతో లెటర్లు రాస్తున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా రాష్ట్రంలో ఇసుక కొరత ఉంది అంటూ బ్లాక్ మార్కెట్ అరికట్టండి అని ఇసుక ధరలను తగ్గించాలని.

ఇసుక విషయంలో ప్రత్యేకంగా ఓ కమిటీని ఏర్పాటు చేయాలని కొత్త పాలసీ తీసుకురావాలని స్పష్టం చేశారు.గతంలో ఉన్న కమిటీ అదేరీతిలో పాలసీ వల్ల రాష్ట్రంలో చాలామంది ఇసుక విషయంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.

నిర్మాణ రంగంలో ఉపాధి అవకాశాలు తగ్గిపోయాయని తాజా లెటర్లో ఇసుక సమస్యల విషయంలో.వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

Telugu Ap Cm Jagan, Ap, Field, Jagan, Jobs, Raghuramaletter, Ycp Rebel Mp-Politi

రాష్ట్రంలో ప్రతి చోట ఇసుక ధర ఒకేలా ఉండేలా కొత్త పాలసీ తీసుకురావాలని సూచించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube