గత కొన్నాళ్ల నుండి వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు.ఏపీ సీఎం వైఎస్ జగన్ కి వరుసగా లెటర్లు రాస్తున్న సంగతి తెలిసిందే.
ప్రతిపక్షంలో ఉన్న టైంలో ప్రజలకు ఇచ్చిన హామీల విషయంలో అదే రీతిలో పథకాల గురించి ఇంక ఇటీవల ఇంగ్లీష్ మీడియం వంటి వాటిపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు వాటిలో ఉన్న అవకతవకలను లేవనెత్తి.ప్రశ్నల వర్షం కురిపిస్తూ రఘురామకృష్ణంరాజు సీఎం జగన్ కి.నవ సూచనలు ఇంకా రకరకాల వెరైటీ హెడ్డింగ్ లతో లెటర్లు రాస్తున్నారు.
ఇదిలా ఉంటే తాజాగా రాష్ట్రంలో ఇసుక కొరత ఉంది అంటూ బ్లాక్ మార్కెట్ అరికట్టండి అని ఇసుక ధరలను తగ్గించాలని.
ఇసుక విషయంలో ప్రత్యేకంగా ఓ కమిటీని ఏర్పాటు చేయాలని కొత్త పాలసీ తీసుకురావాలని స్పష్టం చేశారు.గతంలో ఉన్న కమిటీ అదేరీతిలో పాలసీ వల్ల రాష్ట్రంలో చాలామంది ఇసుక విషయంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.
నిర్మాణ రంగంలో ఉపాధి అవకాశాలు తగ్గిపోయాయని తాజా లెటర్లో ఇసుక సమస్యల విషయంలో.వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.