కడప ఎంపీ అవినాశ్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ కోరుతూ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు.
అయితే ఈ కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో ఎంపీ అవినాశ్ రెడ్డిని అధికారులు ప్రశ్నించారు.