తెలంగాణ నేతలకు వార్నింగ్ ఇచ్చిన వైసీపీ ఎమ్మెల్యే..!!

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం విషయంలో.ఇది రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన నేతలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్న సంగతి తెలిసిందే.

 Ycp Mla Warns Telangana Leaders Telangana, Roja,latest News-TeluguStop.com

టిఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలు వైయస్ రాజశేఖర్ రెడ్డి పై విమర్శలు చేస్తూనే మరో పక్క వైయస్ జగన్ నీ గట్టిగా టార్గెట్ చేస్తూ పరుష పదజాలంతో విమర్శలు చేస్తున్నారు.వైయస్ కావాలని తెలంగాణకు అన్యాయం చేసినట్టు ఆరోపించారు.

ఇటువంటి తరుణంలో తెలంగాణ నేతలకు వైసీపీ ఎమ్మెల్యే రోజా వార్నింగ్ ఇవ్వడం జరిగింది.తెలంగాణ నాయకులు వైయస్సార్ ని విమర్శిస్తే ఊరుకునే ప్రసక్తి లేదని మండిపడ్డారు.

Telugu Roja, Telangana-Latest News - Telugu

తెలంగాణ ప్రభుత్వం నదీ జలాలను ఇష్టానుసారంగా నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా వాడుకోవడం.వలన ఆంధ్ర ప్రాంత ప్రజల్లకి అన్యాయం జరుగుతుందని ఈ రీతిగా వ్యవహరిస్తే.చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించడం జరిగింది.ఇదిలా ఉంటే ఈ జల వివాదం విషయంలో ఇప్పటికే సీఎం జగన్ కి మోడీ కి.కేంద్ర జలవనరుల శాఖ మంత్రికి లెటర్లు రాసినట్లు రోజా స్పష్టం చేశారు.ఇదే రీతిలో టీడీపీ అధినేత చంద్రబాబుపై రోజా విమర్శించారు.

మహిళల భద్రత కోసం పాటుపడుతున్న ముఖ్యమంత్రి జగన్ ని.విమర్శించటం దారుణమని అసలు టీడీపీ హయాంలో మహిళలకు భద్రత లేదని .ఆ సమయంలో మహిళా భద్రతను పట్టించుకోని చంద్రబాబు ని టిడిపి మహిళా నేతలు నిలదీశారా?? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు వైసీపీ ఎమ్మెల్యే రోజా.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube