టీడీపీ మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసిన వైసీపీ మంత్రి..!

టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ మంత్రి జోగి రమేశ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.గతంలో మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసిన వ్యక్తి చంద్రబాబని మండిపడ్డారు.

 Ycp Minister Threw The Tdp Manifesto In The Trash..!-TeluguStop.com

ఆరువందలకు పైగా హామీలు ఇచ్చి మోసం చేసిన చరిత్ర చంద్రబాబుదని మంత్రి జోగి రమేశ్ ఆరోపించారు.అదే తరహాలో చంద్రబాబు మరోసారి అబద్దాలతో ముందుకు వస్తున్నారని తెలిపారు.చంద్రబాబు జీవితం అంతా నకిలీనేనన్న ఆయన ఆల్ ఫ్రీ చంద్రబాబు పథకాలను కాపీ కొట్టి మేనిఫెస్టో పెట్టారని విమర్శించారు.14 ఏళ్లలో చంద్రబాబు చేయనిది నాలుగేళ్లలో జగన్ చేశారని చెప్పారు.అనంతరం టీడీపీ మేనిఫెస్టోను చించేసి చెత్తబుట్టలో వేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube