సోము వీర్రాజు పై సీరియస్ వ్యాఖ్యలు చేసిన బొత్స సత్యనారాయణ..!!

ఏపీ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పై వ్యాఖ్యలు చేశారు.ఆయన స్నేహితుడు మాదిరిగానే సోము వీర్రాజు కి ఆవేశం ఎక్కువ ఆలోచన తక్కువ అని సెటైర్లు వేశారు.

 Botsa Satyanarayana Made Serious Comments On Somu Veerraju Details, Botsa Satya-TeluguStop.com

క్లాప్ ఈ కార్యక్రమంతో చేపడుతున్న ఖర్చు మొత్తం ప్రజల వద్ద సేకరించిన సొమ్ముతో మాత్రమే అని దీనికి కేంద్ర నిధుల కు సంబంధం లేదని తేల్చి చెప్పారు.పట్టణ ప్రాంతాల్లో యూజర్ చార్జీల క్రింద సుమారు 350 కోట్లు వసూల్ అయింది అని స్పష్టం.

సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్లను పీపీపీ విధానంలో నిర్మిస్తున్నామని చెప్పుకొచ్చారు.

కేంద్రం నిధులు ఉపయోగించే సందర్భంలో ఖచ్చితంగా కేంద్రాన్ని ప్రస్తావిస్తాం అని అన్నారు.

క్లబ్ కార్యక్రమానికి సంబంధించి కొనుగోలు చేసిన వాహనాలు మొత్తం.ప్రజల భాగస్వామ్యంతో వచ్చిన డబ్బులతో ని కొనుగోలు చేసినట్లు.

కేంద్రానికి క్లాప్ కార్యక్రమానికి ఎటువంటి సంబంధం లేదని.తేల్చి చెప్పారు.

రేపు సీఎం వైఎస్ జగన్ చేతుల మీదగా క్లాప్ కార్యక్రమం ఆరంభించిన ఉన్నట్లు మంత్రి పెద్దిరెడ్డి స్పష్టం చేశారు.దాదాపు రాష్ట్రవ్యాప్తంగా 100 రోజులపాటు ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు చెప్పుకొచ్చారు.

క్లాప్ కార్యక్రమం కోసం 27 వేల మంది క్లీన్ అంబాసిడర్ లు.పని చేయనున్నట్లు ప్రతి ఒక్కరు స్ఫూర్తిగా తీసుకుని జయప్రదం చేయాలని మంత్రి పెద్దిరెడ్డి పేర్కొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube