Ambati Rambabu : టీడీపీ ఎమ్మెల్యేలకు అంబటి హెచ్చరిక

టీడీపీ ఎమ్మెల్యేలకు అంబటి( Ambati Rambabu ) హెచ్చరిక.అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ ఎమ్మెల్యేలపై( TDP MLAs ) వైసీపీ మంత్రి అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు.‘మీరు కాగితాలు చించి స్పీకర్( Speaker ) మీద వేయడం మర్యాద కాదు.అవమానకరంగా మాట్లాడటం, సైగలు చేయడంపై నిరసన వ్యక్తం చేస్తున్నాం.

 Ambati Rambabu : టీడీపీ ఎమ్మెల్యేలకు అం-TeluguStop.com

ఇది సభకు అవమానకరం.మీరు సభా సంప్రదాయాలు తప్పితే.మేం కూడా రెచ్చిపోవాల్సి ఉంటుంది.సభలో ఉంటారా? మార్షల్స్తో నెట్టించుకుంటారా? అనేది మీ ఇష్టం.కానీ విలువైన సమయాన్ని వృథా చేయవద్దు’ అని అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube