ఎమ్మెల్యే మద్దాలగిరి కామెంట్స్ జగన్ పాలనను చూసి చంద్రబాబు నాయుడు జీర్ణించుకోలేకపోతున్నారు.జగన్ మంచి సంక్షేమ పదకాలను అందిస్తున్నారు.
టిడిపి వాళ్ళే పార్టి కార్యాలయం ను పగలగొట్టి తమపై అభాండాలు వేస్తున్నారు.ఏదో ఎక ఇష్యూ చేసి రాష్ట్రంలో శాంతి భద్రతలు లేకుండా చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
పక్కా ప్లాన్ ప్రకారం దాడి చేశారు.పట్టాబి చేత అలా చంద్రబాబు అలా మాట్లాడించాల్సింది కాదు.
ప్రీప్లాన్డ్ గా చంద్రబాబు స్కెచ్ వేశారు.మేయర్ కావటి మనోహర్ కామెంట్స్ రాష్ట్రంలో అలజడి సృష్టించాలని చంద్రబాబు చూస్తున్నాడు.
జగన్ పాలన చూసి ಓర్చుకోలేక పోతున్నారు.
చంద్రబాబు సియం జగన్ కు క్షమాపణ చెప్పాలి.
చేతబడులు చేసిన వ్యక్తి చంద్రబాబు.రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదని చెప్పడం సిగ్గు చేటు.చంద్రబాబు మనుగడ సాగించేందుకు పార్టి కార్యాలయంపై దాడి చేసుకున్నారని భావిస్తున్నాం.14 సం అదికారాన్ని అనుభవించిన వ్యక్తి చంద్రబాబు.ఎన్టీఆర్ పై దాడి జరిగిందని షోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు.కేవలం అద్దం మాత్రమే పగింది.వెన్ను పోటు పొడిచిందెవరు.చంద్రబాబుకాదా.
వైస్రాయి ముందు చెప్పులు వేయించిన ది ఎవరు చంద్రబాబు కాదా.ప్రతిపక్ష నేత చంద్రబాబు కావాలని అరాచకాలను ప్రోత్సహిస్తున్నాడు.