విశాఖలో వైసీపీ అధినేతపై నిందితుడు శ్రీనివాస్ కోడి కత్తితో దాడి చేయడం ఏపీలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.ఇక అప్పుడు మొదలు ఆ పాయార్టీని కోడి కత్తి పార్టీ అనే నామకరణం చేసి టీడీపీ నేతలు అవహేళన చేస్తున్నారు.
అయితే ఈ మాటలపై ఆ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.ఈ మేరకు .వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు దీనిపై స్పందించారు.
వైసీపీని కోడి కత్తి పార్టీ అని సీఎం విమర్శించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.విపక్షనేతలపై దాడి జరిగితే… చంద్రబాబు మాట్లాడుతున్న తీరు ఆయన స్థాయిని తగ్గిస్తుంది అంటూ టీడీపీ పై అసహనం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు