ఢిల్లీలో బాలిక హత్యపై మహిళా కమిషన్ సీరియస్..!

దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన చోటు చేసుకుంది.16 ఏళ్ల మైనర్ బాలిక హత్యకు గురైంది.బాలిక హత్య ఘటనపై జాతీయ మహిళా కమిషన్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది.ఈ మేరకు ఢిల్లీ పోలీస్ కమిషనర్ కు లేఖ రాసింది.నిష్పక్షపాతంగా విచారణ జరపాలని పేర్కొంది.హత్య ఘటనను పరిశీలించేందుకు ముగ్గురు సభ్యులతో బృందాన్ని నియమించింది.

 Women's Commission Is Serious About The Murder Of A Girl In Delhi..!-TeluguStop.com

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube