కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణం లో ని బతుకమ్మ చౌళ్ల వద్ద సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ వేడుకలకు మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మ దేవేందర్ తో పాటు స్థానిక మహిళ ప్రజప్రదినిధులు పాల్గొన్నారు.అయితే బతుకమ్మ ఆడేటప్పుడు గ్యాస్ ధరలు పెరిగాయని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా గ్యాస్ సిలిండర్ బెలూన్ ల తో కొంత మంది మహిళల తో పాటు టీఆర్ఎస్ మహిళ ప్రజా ప్రతినిధులు బతుకమ్మ అడడం తో వివాదం నెలకొంది.
దీంతో స్థానిక బిజెపి నాయకులు మున్సిపల్ కమిషనర్ అధికారుల పై కలెక్టర్ కు ఫిర్యాదు చేయడం తో అధికారులు అక్కడి నుండి సిలిండర్ బెలూన్ లను తొలగించారు.