వరుస అవకాశాలు అందుకోవడంలో ఎప్పుడు ముందే ఉంటుంది.తెలుగు, తమిళ చిత్రాలతో బిజీగా ఉన్న తాజా కొత్త చిత్రం ప్రకటించింది.
టాలీవుడ్ దర్శకుడు సింఘి తెరకెక్కిస్తున్న ఉమ చిత్రంలో కీలకపాత్రకు ఎంపికైంది.వివరాల్లోకి వెళితే హీరోయిన్ కాజల్ అగర్వాల్ తన భర్త కోరిన మరుక్షణం గుడ్ బై చెప్పేస్తానంటూ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.
కాజల్ అగర్వాల్ గత ఏడాది ముంబైకి చెందిన ఓ యువ పారిశ్రామికవేత్తను వివాహం చేసుకుంది.వరుస సినిమాల్లో నటిస్తూ మరోవైపు తన భర్త గౌతమ్ కిచ్లూతో కలిసి విహారయాత్రకు వెళుతుంది.
పెళ్లి, సినిమాల గురించి ఇన్స్టాగ్రామ్ ఖాతాలో అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తుంది.ఈ క్రమంలో ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు స్పందించింది.నేను ఎంత కాలం సినిమా రంగంలో కొనసాగుతానో నాకు తెలియదు.నా భర్త సినీ రంగం నుంచి తప్పుకోవాలని కోరిన మరుక్షణమే నటనకు గుడ్ బై చెప్పేస్తాను అని తెలిపింది.
పెళ్లయిన తర్వాత మొదటి వివాహ వార్షికోత్సవం వచ్చేలోపు ఆ నూతన దంపతులు జరుపుకునే ప్రతి పండుగ ప్రత్యేక ఓ మంచి జ్ఞాపకమే.పెళ్లయిన తర్వాత దంపతులు ఇద్దరు బిజీ అయిపోయారు.
కాస్త తీరిక దొరకడం తో ఫ్యామిలీకి టైం కేటాయించారు.
పైగా ఇది శ్రావణమాసం కావడంతో ఈ కొత్త దంపతులు జీవితం బాగుండాలని హర్యాలీ తీజ్ ( భర్త ఆరోగ్యంగా ఉండాలని పెళ్లైన వాళ్ళు మంచి భర్త రావాలని పెళ్ళికాని అమ్మాయిలు నార్త్ లో జరుపుకునే పండుగ) దీన్ని ఓ పెద్ద ఫెస్టివల్ జరుపుకుంటారు.రోజంతా ఉపవాసం ఉన్నారు కాజల్.ఈ పండగ బిజీ లో మునిగి తేలుతున్నారు.
ఇక సినిమా విషయానికొస్తే ఇటీవలే ఉమా, ఘోస్ట్, కరుంగాప్పియమ్, హే సినామిక, షూటింగ్ లు పూర్తి చేసిన ఆమె చిరంజీవితో ఆచార్య, నాగార్జునతో ఓ సినిమా చేస్తున్నారు.