అమరావతి భూములు వాళ్ళకే రాసిస్తాం - టీడీపీ

అమరావతి భూముల కుంభకోణం ఇప్పుడు రాష్ట్రం లో పెను సంచలనంగా మారింది.టీడీపీ పార్టీ వారు తమకి ఇష్టం ఒచ్చినట్టు భూములని తమ తమ మంత్రులకి రాసి ఇచ్చేసారు అనే దాని మీద సాక్షీ వారు పెద్ద కథనమే ప్రచురించారు.

 We Shall Give Amaravathi Lands To Them-tdp-TeluguStop.com

అందులో నిజా నిజాలు ఎలా ఉన్నా జనాలు వేరే గోల ఒదిలేసి దీని మీద ఎక్కువగా ఫోకస్ పెట్టారు.ఈ విషయం లో టీడీపీ చాలా తీవ్రంగా స్పందించడానికి సిద్దం అయినట్టు కనిపిస్తోంది.

భూ దందాకు పాల్పడ్డామంటూ తమపై వస్తున్న కథనాలు నిజమని నిరూపిస్తే, ఆ భూముల్ని ఆరోపిస్తున్నవారే తీసుకోవచ్చని అధికార పార్టీ నేతలు సవాల్‌ విసరడం గమనార్హం.నిరూపణ గనక జరిగి నిజం అని తెలిస్తే భూ కుంభకోణం విషయం బయటపెట్టిన వారు ఆ భూములు తీసేసుకోండి అని ప్రభుత్వ పెద్దలు అంటున్నారు.

లేదంటే సాక్షి మీద పరువు నష్టం దావా వేస్తాం అంటున్నారు వారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube