మధ్యాహ్నం భోజనం తర్వాత నిద్రపోయే వారికి హెచ్చరిక..!

కరోనా లాక్ డౌన్ కారణంగా ఎంతోమంది ఇంటి నుంచే ఉద్యోగాలు చేస్తున్నారు.ఇక మధ్యాహ్నం భోజనం చెయ్యగానే ఎంతోమంది నిద్రపోతున్నారు.

 Warning For Those Who Fall Asleep After Lunch  Health Tips, After Launch, Warnin-TeluguStop.com

అలా మధ్యాహ్నం భోజనం తర్వాత నిద్ర పోతే ఆరోగ్యానికి మంచిదే అనుకుంటున్నారా.? అయితే మీరు పొరపాటు పడినట్లే.మధ్యాహ్న భోజనం చేయగానే నిద్ర రావడం సాధారణమే.కానీ మధ్యాహ్నం భోజనం తిన్న తర్వాత నిద్ర పోతే ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.

భోజనం తర్వాత నిద్రపోవడం వల్ల అనారోగ్యానికి గురవుతారు.ఎందుకంటే పడుకున్న సమయంలో కడుపులో నుంచి కొంత మొత్తంలో జీర్ణరసాలు గురుత్వాకర్షణ శక్తి కారణంగా ఆహారం వైపు ప్రవహిస్తాయి.

దాని ఆమ్ల స్వభావం కారణంగా భోజనం నేరుగా గొంతు, నోటిలో మంటను కలిగిస్తుంది.

భోజనం తర్వాత నేరుగా నిద్రపోకుండా ఉండాలి.

ఎందుకంటే పడుకున్న సమయంలో ఆహారం మొత్తం జీర్ణాశయం మీద ఒత్తిడి తేవడం వల్ల గురక వస్తుంది.ఇటువంటి సమస్యలు రాకుండా ఉండాలంటే భోజనం చేసిన తర్వాత ఒక గంట ఆగి నిద్రపోవడం మంచిది.

భోజనం చేసిన వెంటనే నిద్రపోతే హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని గ్రీస్ లోని యూనివర్సిటీ ఐయోనిన మెడికల్ స్కూల్ లో జరిపిన ఒక అధ్యయనంలో వెల్లడైంది.అందుకే మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత కేవలం 45 నిమిషాలు మాత్రమే నిద్రపోవాలి.

అంతకుమించి నిద్రపోతే గుండెకు సంబంధించిన సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు.

Warning For Those Who Fall Asleep After Lunch Health Tips, After Launch, Warning, Sleep, Snoor, Heart Stroke, Health Problems - Telugu Launch, Problems, Tips, Heart Stroke, Sleep, Snoor, Throat

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube