యాదాద్రి భువనగిరి జిల్లా( Yadadri Bhuvanagiri District ) చౌటుప్పల్ లో బీజేపీ నేత అమిత్ షా రోడ్ షో నిర్వహించారు.
అవినీతి కేసీఆర్ ప్రభుత్వాన్ని పారద్రోలాలని సూచించారు.
కాంగ్రెస్ కు ఓటు వేస్తే కేసీఆర్( Cm kcr ) కు వేసినట్లేనని అమిత్ షా తెలిపారు.తెలంగాణలో బీజేపీ గెలిస్తే అందరికీ అయోధ్యలో ఉచిత దర్శనం కల్పిస్తామన్నారు.
వేల కోట్లు కొల్లగొట్టిన కేసీఆర్ ను గద్దె దింపాలని తెలిపారు.తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్న అమిత్ షా( Amit Shah ) ప్రజలు ఆకాంక్షలు బీజేపీ ప్రభుత్వంతోనే సాధ్యమని స్పష్టం చేశారు.
Latest Latest News - Telugu News
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy