ప్రజల తరపున గొంతు వినిపిస్తా..: ఎమ్మెల్యే కోటంరెడ్డి

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేసినట్లు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు.ఈ అంశంపై కేంద్ర హోంశాఖతో దర్యాప్తు చేయించాలని కోరినట్లు తెలిపారు.

 Voice Will Be Heard On Behalf Of The People..: Mla Kotam Reddy-TeluguStop.com

ఎల్లప్పుడూ ప్రజల పక్షానే ఉంటూ… తన గొంతు వినిపిస్తానని పేర్కొన్నారు.ఈ క్రమంలో కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలుసన్నారు.

అయినా నీతి, నిజాయితీగా బయటకు వచ్చానని స్పష్టం చేశారు.ఆరు నెలల తర్వాత రూరల్ లో చిత్రవిచిత్రాలు చూడాల్సి వస్తుందని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube