భారతదేశంలో క్రికెట్ కు ఉన్న ఆదరణ ఎంతటిదో మనం ప్రత్యేకంగా చెప్పుకోనక్కరలేదు.అన్ని దేశాలలో క్రికెట్ అంటే ఒక ఆట మాత్రమే.
కాని మన దేశంలో క్రికెట్ అంటే ఒక మతంలా, క్రికెటర్ లను దేవుళ్ళలా పూజించేంత వీరాభిమానులు భారత క్రికెట్ కు సొంతం.అయితే పురుషుల క్రికెట్ కు లభించినంత ఆదరణ, మహిళల క్రికెట్ కు దక్కడం లేదనేది మాత్రం వాస్తవం.
ఈ విషయం అందరూ అంగీకరిస్తున్న విషయం విదితమే.అయితే మహిళా క్రికెట్ కూడా అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న విషయం తెలిసిందే.
అయితే తమకు తగిన గుర్తింపు దక్కడం లేదనే భావనను బహిరంగంగానే వ్యక్తపరచిన సంఘటనలు ఉన్నాయి.అయితే బీసీసీఐ పురుషుల క్రికెట్ కు ఇచ్చినంతగా మహిళల క్రికెట్ కు మద్దతు ఇవ్వడం లేదనే విమర్శలు కూడా ఉన్నాయి.
అయితే త్వరలో భారత మహిళల జట్టు ఇంగ్లాండ్ బయలుదేరి వెళ్లనున్న విషయం తెలిసిందే.అయితే ఈ సందర్భంగా మహిళా క్రికెటర్ లు ఇంగ్లాండ్ తో మ్యాచ్ కు సన్నద్దమయ్యే విషయంలో భాగంగా జిమ్ లో తీవ్రంగా కసరత్తులు చేస్తున్నారు.
ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది.ఇంగ్లాండ్ పై భారత మహిళల జట్టు గెలుస్తుందని క్రికెట్ అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.