వంగవీటి రాధాను న కలిసిన విజయవాడ ఎంపీ కేశినేని నాని, టీడీపీ నేతలు..

టీడీపీ నేత వంగవీటి రాధాను నివాసంలో కలిసిన విజయవాడ ఎంపీ కేశినేని నాని, మాజీ మంత్రి నెట్టెం రఘురాం, మాజీ ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య ,మరికొందరు టీడీపీ నేతలు రాధాపై రెక్కీ నిర్వహించిన నేపధ్యంలో కలిసి వివరాలు అడిగి తెలుసుకున్న ఎంపీ నాని, మాజీ మంత్రి నెట్టెం రఘురాం జాగ్రత్తగా ఉండాలి అని రాధాకు సూచించిన టీడీపీ ఎంపీ కేశినేని నాని , టీడీపీ ఎంపీ కామెంట్స్.వంగవీటి కుటుంబం రాష్ట్ర సంపద పేద ప్రజలకు వంగవీటి కుటుంబం ఎప్పుడు అండగా ఉంటుంది .

 Vijayawada Mp Keshineni Nani And Tdp Leaders Met Vangaveeti Radha At Her Residen-TeluguStop.com

హత్యా రాజకీయాలకు ఎప్పుడు ఆనాడు ఎన్టీఆర్, చంద్రబాబు ఎప్పుడు ప్రోత్సహించలేదు.వంగవీటి రాధా మంచి వ్యక్తి.

రాధా తాను నష్టపోతాడు కానీ ఎవరిని రాధా ఇబ్బంది పెట్టడు.విజయవాడ నగరాన్ని డిజిపి, సీపీ ప్రశాంతంగా ఉంచాలి.

రాధా రెక్కీ అంశంపై వెంటనే సీబీఐ విచారణ జరపాలి.నేను కేంద్ర ప్రభుత్వానికి ఒక ఎంపీగా లేఖ రాస్తాను.

కేంద్ర హోంమంత్రి దృష్టికి రాధా పై రెక్కీ అంశాన్ని తీసుకువెళ్తా.పాత బెజవాడ రోజులు తీసుకురావద్దు అని పోలీసులను కోరుతున్న పదవులు ఆశించే వ్యక్తి రాధాది కాదు వంగవీటి కుటుంబం రాజకీయాలు ఉన్నంతవరకు తెరమరుగు అవ్వదు.

రంగా కుటుంబం పుట్టినప్పుడు మంత్రి వెల్ల0పల్లి పుట్టి ఉండడు.ఏపీలో శాంతి భద్రతలకు విఘాతం కలిగే ప్రమాదం ఉంది

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube