నటుడు పృథ్వీరాజ్‎కు విజయవాడ ఫ్యామిలీ కోర్టు షాక్..

నటుడు పృథ్వీరాజ్ కు విజయవాడ ఫ్యామిలీ కోర్టు షాకిచ్చింది.తన భార్య శ్రీలక్ష్మీకి ప్రతి నెల రూ.8 లక్షల భరణం చెల్లించాలని ఆదేశించింది.విజయవాడకు చెందిన శ్రీలక్ష్మీతో పృథ్వీరాజ్ కు 1984 లో వివాహమైంది.

 Vijayawada Family Court Shocked Actor Prithviraj..-TeluguStop.com

వీరికి ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు.అయితే 2016 ఏప్రిల్ 5న తనను ఇంటి నుంచి బయటకు పంపించి వేశారని.2017లో న్యాయస్థానాన్ని ఆశ్రయించింది శ్రీలక్ష్మీ.తన భర్త నుంచి నెలకు రూ.8 లక్షల భరణం ఇప్పించాలని కోరింది.ఈ క్రమంలో విచారణ చేపట్టిన ఫ్యామిలీ కోర్టు.పృథ్వీరాజ్ తన భార్యకు నెలకు రూ.8 లక్షల రూపాయలతో పాటు ఇప్పటివరకు అయిన ఖర్చులు కూడా ఇవ్వాలని తీర్పు వెలువరించింది.ప్రతి నెలా 10వ తేదీ నాటికి భరణం చెల్లించాలని ఆదేశించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube