ఇటీవల కాలం లో ఆత్మహత్యలు ఎక్కువ అయిపోయాయి.చిన్న చిన్న కారణాలకు మానసికంగా కుమిలిపోయి ఆత్మహత్య చేసుకుంటున్నారు.
ఎంతో మంది యువత ఇలా ఆత్మహత్యలు చేసుకొని తల్లి తండ్రులకు.అయినా వారి కీ తీరని శోకాన్ని మిగిల్చి పోతున్నారు.
ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారో కూడా కనీసం పక్క వారితో చెప్పకుండా ఈ దారుణ ఘటనల కు పాల్పడుతున్నారు.ఇక ఈ నేపథ్యంలో నే ఇప్పుడు కూడా విజయవాడ లో ఓ ఈవెంట్ డ్యాన్సర్ ఆత్మహత్య చేసుకొని మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది.
పూర్తి వివరాల్లో కి వెళ్తే.విజయవాడలోని వాంబే కాలనిలో నివసిస్తున్న ఈవెంట్ డ్యాన్సర్ అయినా గాయత్రీ సొంత ఇంట్లో ఆత్మహత్య చేసుకొని మృతి చెందింది.అయితే ఈవెంట్ డ్యాన్సర్ గాయత్రీ ఆత్మహత్య చేసుకునే ముందు నీలిమ అనే మహిళా ఆమె ఇంటికి వచ్చింది.ఆమె వెళ్లిన కాసేపటికే కాసేపటికే గాయత్రీ ఆత్మహత్య చేసుకొ ని పాల్పడింది.
అయితే నీలిమ అనే మహిళా భర్త నిర్వహిస్తున్న బన్నీ డ్యాన్స్ ట్రూప్ లోనే గాయత్రి కూడా డ్యాన్సర్ గా చేస్తుంది.
నీలిమ భర్త తో గాయత్రికి వివాహేత ర సంబందం ఉందని అందుకే నీలిమ ఈ విషయం గురించి తెలుసుకునేందుకు గాయత్రి నివాసానికి వచ్చినట్టు.
ఆ సమయంలో నే నీలిమ గాయత్రి మధ్య గొడవ జరిగినట్టు పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.ఇంత వరకు ఈ దారుణ ఘటనకు సంబంధించి ఎలాంటి నిజం బయటకు రాలేదని.
కానీ గాయత్రి ఆత్మహత్యకు పాల్పడే సమయంలో ఆమె భర్త సతీష్ పిల్లలను తీసుకుని బయట కు వెళ్లారు అని పోలీసులు చెప్తున్నారు.ఈ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాయత్రీ ఆత్మహత్యకు కారణం ఏంటి అని తెలుసుకునే పని పడ్డారు.
.