సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విజయసాయిరెడ్డి…!!

వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో ఏ2 గా విజయ సాయి రెడ్డి ఉన్న సంగతి తెలిసిందే.అప్పట్లో విచారణ సమయంలో సిబిఐ అధికారులు మొట్ట మొదటిసారిగా.

 Vijayasaireddy Has Filed A Petition In The Cbi Court ,  Vijayasaireddy, Cbi, Vij-TeluguStop.com

విజయసాయి రెడ్డిని అదుపులోకి తీసుకోవడం తెలిసిందే.ఆ తర్వాత బెయిల్ రావటం వైసీపీ పార్టీలో జాయిన్ అవ్వడం ప్రస్తుతం ఎంపీగా కొనసాగుతున్న విజయసాయి రెడ్డి.

మరోపక్క సిబిఐ విచారణ ఎదుర్కొంటున్నారు.ప్రస్తుతం బెయిల్ పై బయట ఉండటంతో.

తాజాగా విదేశాలకు వెళ్ళడానికి అనుమతి ఇవ్వాలని.సీబీఐ న్యాయస్థానంలో విజయసాయిరెడ్డి పిటిషన్ దాఖలు చేశారు.

అప్పట్లో బెయిల్ వచ్చిన సమయంలో.దేశం విడిచి వెళ్లరాదని షరతు విధించడంతో తాజాగా న్యాయస్థానాన్ని అనుమతి కోరుతూ దుబాయ్, ఇండోనేషియా వెళ్లాల్సి ఉందని పిటిషన్ లో వెల్లడి చేశారు.

ఇందుకోసం రెండు వారాలు అనుమతినివ్వాలని.సిబిఐ న్యాయస్థానాన్ని కోరారు.ఈ క్రమంలో సీబీఐ అధికారులు కౌంటర్ దాఖలు చేయాలని.న్యాయస్థానం తెలపటంతో.

మరింత సమయం కావాలని సీబీఐ అధికారులు కోర్టుకు తెలిపారు.ఈ క్రమంలో తదుపరి విచారణ.

ఈనెల 16వ తారీకు కి వాయిదా వేయడం జరిగింది. 

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube