వాళ్ళని జైల్లో పెట్టి చిప్పకూడు తిన్పిస్తా - మాల్య

తనపై తప్పుడు కథనాలు ఇస్తున్న ‘టైమ్స్ నౌ’ ఛానెల్ సంపాదకుడిని జైల్లో ఉంచాలని, చిప్పకూడు తినిపించాలని విజయ్ మాల్యా ట్వీట్ చేశారు.బ్యాంకులకు రుణాలను బకాయిపడ్డ కేసులో అరెస్టును తప్పించుకునేందుకు దేశం వీడి పారిపోయారని భావిస్తున్న యూబీ గ్రూప్ మాజీ అధినేత విజయ్ మాల్యా ఈ తెల్లవారుఝామున సంచలన ట్వీట్లు చేశారు.

 I Will Make Them Sit In Jail – Vijay Mallya-TeluguStop.com

తాను పారిపోయానని రాయడం చెత్త అబద్ధమని అన్నారు.మీడియా విచారణ తనకు అక్కర్లేదని, భారత చట్టాలను గౌరవిస్తానని అన్నారు.

మీడియా భూతం ఓసారి వేటాడటం ప్రారంభిస్తే, అది కొనసాగుతూనే ఉంటుందని, నిజాన్ని చంపేసి బూడిద చేసేంత తీవ్రంగా ఉంటుందని అన్నారు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube