స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తను మళ్లీ డైరక్టర్ గా మెగా ఫోన్ పట్టుకోవాలని అనుకుంటున్నాడు.స్టార్ కమెడియన్ గా టాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తున్న వెన్నెల కిశోర్ తన డైరక్షన్ టాలెంట్ చూపించాలని అనుకుంటున్నాడు.
ఆల్రెడీ వెన్నెల కిశోర్ అంతకుముందు రెండు సినిమాలు డైరక్షన్ చేసినా అవి ఫెయిల్ అయ్యాయి.అందుకే ఈసారి సేఫ్ గా ఓటీటీ రిలీజ్ టార్గెట్ తో ఓ కథ రాసుకుంటున్నాడట.వెన్నెల కిశోర్ డైరక్షన్ లో జఫ్ఫా వెన్నెల 1.5 సినిమాలు వచ్చాయి.ఆ రెండు సినిమాలు ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమయ్యాయి.ఈ క్రమంలో థర్డ్ మూవీతో మెప్పించాలని చూస్తున్నాడు వెన్నెల కిశోర్.
ఈసారి డిజిటల్ రిలీజ్ చేసి లాభం పొందాలని చూస్తున్నాడు.ఆల్రెడీ తన సినిమాకు సంబందించిన కథ కూడా సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది.
వెన్నెల కిశోర్ డైరెక్టోరియల్ మూవీ ఎలా ఉండబోతుందో చూడాలి.ఓన్లీ కమెడియన్ గా మాత్రమే కాదు డైరక్టర్ గా కూడా తన ప్రతిభ ఆడియెన్స్ ను చూపించాలని అనుకుంటున్నాడు వెన్నెల కిశోర్.
మరి ఈసారైనా వెన్నెల కిశోర్ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయా లేదా అన్నది చూడాలి. ప్రస్తుతం కమెడియన్ గా సినిమాలు చేస్తున్నా తన డైరక్షన్ టేస్ట్ ఆడియెన్స్ కు చూపించాలని ఫిక్స్ అయ్యాడు వెన్నెల కిశోర్.