బాబు మేలుకోసం పవన్‌ బీజేపీ దోస్తీ

జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌పై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు.పవన్‌ ఒక రాజకీయ అజ్ఞాని తరహాలో మాట్లాడుతున్నాడు.

 Velampalli Srinivas Comments On Pawan Kalyan-TeluguStop.com

గతంలో కర్నూలు రాజధాని కావాలంటూ మాట్లాడిన పవన్‌ ఇప్పుడు కర్నూలుకు హైకోర్టు వస్తే ఉద్యోగాలు వస్తాయా అంటూ మాట్లాడుతున్నాడు.ఆయన తీరు ఏమాత్రం సరిగా లేదంటూ ఈ సందర్బంగా మంత్రి అన్నాడు.

రాజధాని విషయమై మరియు ఇతర విషయాలపై ఆయనకు ఏమాత్రం అవగాహణ లేని కారణంగానే ఇలాంటి అర్థం పర్థం లేని వ్యాఖ్యలు చేస్తున్నాడు.

ఇక చంద్రబాబుతో లాలూచి పడి చంద్రబాబును కాపాడేందుకు బాబు మేలు కోసం పవన్‌ బీజేపీతో దోస్తీ కట్టాడని, బీజేపీతో దోస్తీ కేవలం చంద్రబాబును కాపాడేందుకు అంటూ మంత్రి ఎద్దేవ చేశాడు.

ఆ మూడు పార్టీలు కూడా తోడు దొంగలు అంటూ మంత్రి కామెంట్స్‌ చేశాడు.ఇదే సమయంలో చంద్రబాబు నాయుడు తీరుపై కూడా మంత్రి విమర్శలు గుప్పించారు.సీనియర్‌ను అంటూ చెప్పుకునే బాబు ఆస్తులు కాపాడుకునేందుకు రాష్ట్ర అభివృద్దిని అడ్డుకుంటున్నాడు అన్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube