ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం 16 మంది మృతి..!!

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కరోనా భయంకరంగా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే.భారీగా కేసులు నమోదు అయ్యే పరిస్థితి మొన్నటి దాకా ఉండగా ఇటీవల కొద్దిగా కొద్దిగా మహమ్మారి తగ్గుముఖం పడుతుంది.

 Uttar Pradesh Road Accident Uttar Pradesh, Modi, Yogi Adhityanath, 16 Died, Ter-TeluguStop.com

ఇలాంటి తరుణంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.జరిగిన ఈ ప్రమాదంలో 16 మంది అక్కడికక్కడే మృతి చెందగా, ఆరుగురు తీవ్ర గాయాలపాలైరు.

కాన్పూర్ సమీపంలో జాతీయ రహదారిపై ఈ ఘోరమైన సంఘటన చోటు చేసుకుంది.ప్రయాణికులు కలిగినా  ఈ బస్సు వేగంగా ఓ లోడ‌ర్‌ను ఢీకొనడంతో బస్సు బోల్తా పడింది.

మంచి స్పీడ్ మీద ఉండటంతో భారీగా బస్సు పల్టీలు కొట్టిన్నట్లు బస్సులో ప్రయాణికులు చెబుతున్నారు.దీంతో  16 మంది మరణించగా ఆరుగురికి తీవ్రగాయాలు కాగా ఇద్దరి పరిస్థితి చాలా విషమంగా ఉంది అన్నట్టు పోలీసులు చెప్పుకొచ్చారు.

ఈ సంఘటన తెలుసుకుని ప్రధాని మోడీ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.అదే రీతిలో కేంద్ర ప్రభుత్వం బాదిత కుటుంబాలకు 2 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించగా, ఇదే రీతిలో యూపీ ప్రభుత్వం కూడా మృతుల కుటుంబాలకు 2 లక్షల ఎక్స్ గ్రేషియా ఇస్తామని హామీ ఇవ్వటం జరిగింది.

 

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube