మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది కనుక ఎలాగైనా గెలవాలి అనే స్వార్థంతో టిఆర్ఎస్ మరియు బిజెపి పార్టీలు డబ్బు మద్యంతో ప్రజలను కొనుగోలు చేసి తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తుందని, అధికారంలో ఉన్న అనే అహంకారంతో కొందరు అవినీతి అధికారులు అండతో బిజెపి టీఆర్ఎస్ పార్టీలు రెచ్చిపోతున్నాయని అన్నారు.కాంగ్రెస్ పార్టీ మునుగోడు ఎన్నికల్లో ఇంటింటికి వెళ్లి ప్రచారం చేస్తుంది గెలుపు కోసం బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేస్తున్నామని.
కాంగ్రెస్ పార్టీ గెలుపు తధ్యమని ఉత్తమ్ చెప్పారు.