ఎన్ కౌంటర్ చేయొద్దంటూ మెడలో బోర్డు వేసుకొని తిరుగుతన్న యువకుడు, ఏమైందంటే?

ఇటీవలే యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్ చేసిన వ్యాఖ్యలకు ఖంగు తిన్నాడో వ్యక్తి.భయంతో విలవిల్లాడిపోతూ.

 Up Young Man Surrender By Hanging Placard At Loni Border Ps Ghaziabad , Ghazibad-TeluguStop.com

నన్ను ఎన్ కౌంటర్ చేయొద్దు లొంగిపోతానంటూ మెడలో బోర్డు వేసుకొని తిరుగుతున్నాడు.తాను పోలీసులకు లొంగిపోతానని అంతే కాకుండా జీవితంలో మరోసారి నేరాలకు పాల్పడనని రాసిన ఓ అట్టముక్కపై రాసి మెడకు తగిలించుకున్నాడు.

అయితే సీఎం యోగి ఆదిత్య నాథ్ ఏమన్నారు, ఈ యవకుడు ఎందుకు అలా చేశాడో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

అయితే యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్.

నేరాలకు పాల్పిడతే ఎన్ కౌంటర్ చేస్తామంటూ కామెంట్లు చేశారు.దీంతో ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి ఇలా వినూత్న ప్రదర్శన చేస్కుంటూ వచ్చి పోలీసులకు లొంగిపోయాడు.

లోని బోర్డర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సెప్టెంబర్ 9న ఓ హత్య జరిగింది.ఈ ఘటనపై కేసు నమోదు చేసుకు్న పోలీసులు.

దర్యాప్తు చేపట్టారు.అనంతరం ఇద్దరు నిందితులను అరెస్ట్ చేయగా.

మరొకరు పరారీలో ఉన్నారు.ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎన్ కౌంటర్ చేస్తామని హెచ్చరించగా.

హడలిపోయిన సౌహైల్ మెడలో బోర్డు వేసుకొని మరీ లంగిపోయాడు.అంతకుముందు ఓ మహిళతో సంబంధం పెట్టుకొని హత్య చేసిన కేసులోనూ సహైల్ నిందితుడిగా ఉన్నాడు.

అయితే ఇలాంటి నేరాలకు పాల్పడుతున్న నిందితులను వదిలి పెట్టమని.వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం అని పోలీసులు హెచ్చరించారు.

ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube