బాలాసోర్ రైలు ప్రమాద ఘటనా స్థలానికి కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ చేరుకున్నారు.ఈ క్రమంలో అక్కడ జరుగుతున్న సహాయక చర్యలను పరిశీలించారు.
రైలు ప్రమాదంచోటు చేసుకోవడం బాధాకరమన్నారు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్.ఈ ఘటనపై విచారణకు హైలెవల్ కమిటీని నియమించినట్లు తెలిపారు.
క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని వెల్లడించారు.