"ప్రజా ఆశీర్వాద యాత్ర" లో కేసిఆర్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సీరియస్ కామెంట్స్..!!

ఇటీవల కేంద్రమంత్రిగా పదవి చేపట్టిన కిషన్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాలలో ప్రజా ఆశీర్వాద యాత్ర చేపట్టడం జరిగింది.ప్రతి జిల్లాలో చేపడుతున్న ఈ యాత్రలో కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి.

 Union Minister Jog Serious Comments On Kcr Kishan Reddy, Kcr, Bandi Sanjay,lates-TeluguStop.com

కృషి చేస్తూ ఉన్నారు.నిన్న సూర్యాపేటలో ఇంకా పలు చోట్ల ప్రజా ఆశీర్వాద యాత్ర సభలో పాల్గొన్న కిషన్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణ రాష్ట్రాని మరికొన్ని సంవత్సరాలు కేసీఆర్ పరిపాలిస్తే దివాలా తీయటం గ్యారెంటీ అని తెలిపారు.అంతేకాకుండా హుజురాబాద్ ఉప ఎన్నికలలో ఈటల రాజేందర్ నీ ఓడించడానికి కెసిఆర్ కుట్ర పన్నారని తెలిపారు.

Telugu Bandi Sanjay, Cm Kcr, Kishan Reddy-Telugu Political News

ఇదే సరైన సమయం అధికారం నుండి కేసీఆర్ ని గద్దె దించాలి అని.ప్రజలకు పిలుపునిచ్చారు.ఇదే సమయంలో కేటీఆర్ ను ఉద్దేశించి మాట్లాడుతూ.ట్విటర్ లో తప్ప మరెక్కడా మాట్లాడారని మండిపడ్డారు.ఇదే తరుణంలో ప్రపంచవ్యాప్తంగా 45 కరోనా వ్యాక్సిన్ లు తయారవుతుంటే అందులో రెండు భారతదేశంలో తయారవుతున్నాయని ఆ రెండిటిలో ఒకటి తెలంగాణలో తయారవుతుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కిషన్ రెడ్డి తో పాటు తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ మరికొంత మంది బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube