కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృత్యువాత

కరీంనగర్ జిల్లా మానకొండూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న ఇద్దరు మహిళలను ఓ ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది.

 Two People Died In A Serious Road Accident In Karimnagar District-TeluguStop.com

దీంతో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతిచెందారు.సీసీ టీవీ ఫుటేజ్ లో ప్రమాద దృశ్యాలు రికార్డ్ అయ్యాయి.

మృతులు లచ్చవ్వ, రాజవ్వగా గుర్తించారు.ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube