తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కరోనా బారిన పడ్డారు.జలుబు, జ్వరం లక్షణాలు ఉండటంతో ఆయన కరోనా పరీక్షలు చేయించుకున్నారు.
ఈ టెస్టుల్లో ఆయనకు పాజిటివ్ గా నిర్ధారణ అయింది.దీంతో హోం ఐసోలేషన్ లో ఉండనున్నారు పోచారం.
ఈ క్రమంలో తనను గత కొన్ని రోజులుగా కలిసిన, సన్నిహితంగా ఉన్న వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు.ఏమైనా లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు.