ట్రంప్ మెచ్చిన 'ముగ్గురు భారతీయులు'

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గత కొంతకాలంగా అమెరికా ప్రభుత్వ కీలక పదవుల్లో భారత సంతతి వ్యక్తులని నియమిస్తూ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.తాజాగా ట్రంప్ ముగ్గురు భారత సంతతి వ్యక్తులని అమెరికాలో అత్యంత కీలక పదవుల్లో నియమిస్తూ ఉత్తరువులు జారీ చేశారు.వారిలో “రీటా బరన్‌వాల్‌” , “ఆదిత్య బంజాయ్‌” , “బిమల్‌ పటేల్‌” ఈ ముగ్గురు భారత సంతతి వ్యక్తులు కావడం గమనార్హం అయితే

 Trump Liked Indian Nris In America-TeluguStop.com

రీటా బరన్‌వాల్‌ కు ఇంధనశాఖ అణుశక్తి విభాగం అసిస్టెంట్‌ సెక్రెటరీగా కీలక భాద్యతలు అప్పగించగా , ఆదిత్య బంజాయ్‌ని పౌరహక్కుల బోర్డు సభ్యునిగా నియమించారు.ఇక బిమల్‌ పటేల్‌ ను ఆర్థికశాఖ అసిస్టెంట్‌ సెక్రెటరీగా నామినేట్‌ చేశారు.ఈ ముగ్గురు నామినేషన్లని కాంగ్రెస్‌ ఆమోదం కోసం పంపడం జరిగిందని అధికారులు తెలిపారు.

ట్రంప్ ఇప్పటి వరకూ తన ప్రభుత్వంలో దాదాపు 30 మందికి పైగానే భారత సంతతి వ్యక్తులని కీలక పదవుల్లో నియమించడం జరిగింది.అయితే అమెరికాలో భారత సంతతి వ్యక్తుల ఓట్లు అత్యంత కీలకం కావడం , అన్నిటికంటే కూడా భారతీయులకి ఉన్న అపారమైన తెలివితేటలు భారతీయులని కీలక పదవులు అలంకరిస్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube