ప్రస్తుతం రాజకీయాల్లో హుజురాబాద్ ఉప ఎన్నిక హాట్ టాపిక్ గా మారింది.టిఆర్ఎస్ హుజరాబాద్ ఉప ఎన్నిక విజయాన్ని ఛాలెంజ్గా తీసుకున్నాయి.
ఈ సందర్భంలో టిఆర్ఎస్ పెద్ద ఎత్తున మహాత్మ కంగా అడుగులేస్తోంది.అయితే బీజేపీ కూడా తామేమీ తీసుకున్నట్లుగా అమీషా నిర్వహించిన సభలో కూడా ప్రత్యేకంగా అభినందించి ఈటెలకు మద్దతివ్వాలని పరోక్షంగా సంకేతాలు ఇచ్చిన విషయం మనకు తెలిసిందే.
హుజురాబాద్ లో టిఆర్ఎస్ గెలవాలనే ఉద్దేశంతో టిఆర్ఎస్ ట్రబుల్ షూటర్ హరీష్ రావు పెద్ద ఎత్తున హుజురాబాద్ లోనే మకాం వేసిన సంగతి తెలిసిందే.హుజురాబాద్ లో టిఆర్ఎస్ అన్ని వర్గాల వారితో సమావేశమవుతూ గెలిచేందుకు పెద్ద ఎత్తున ప్రణాళికలు రచిస్తోంది.
అయితే బీజేపీ తరపున పోటీ చేస్తున్న ఈటెల రాజేందర్ కూడా టీఆర్ఎస్ కు గట్టి పోటీ ఇచ్చేలా ప్రచారం నిర్వహిస్తున్నారు.అయితే ఇప్పుడు టీఆర్ఎస్ చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.
అయితే బీజేపీ ఇప్పుడే రకరకాలుగా ప్రజలను మభ్య పెడుతోంది.అయితే అన్ని వర్గాలతో కుల సంఘాలతో సమావేశమవుతూ క్షేత్ర స్థాయిలో దూసుకపోతోంది.
అయితే హరీష్ రావు బీజేపీని ఢీ కొనడానికి బీజేపీలో ఉన్న కీలక నాయకులను టీఆర్ఎస్ లో చేర్చుకుంటూ ఈటెలను బీజేపీ క్రమ క్రమంగా బలహీనపరుస్తూ టీఆర్ఎస్ ను విజయం దిశగా నడిపించేందుకు హరీష్ రావు వ్యూహాలు పన్నుతున్నారు.అయితే ఈటెల విషయంలో టీఆర్ఎస్ కు ఉన్న అతి పెద్ద సవాల్ ఏంటంటే పార్టీతో సంబంధం లేకుండా ఈటెలకు హుజూరాబాద్ నియోజకవర్గంలో వ్యక్తిగతంగా ఇమేజ్ ఉంది.అందుకు టీఆర్ఎస్ పార్టీకి హుజూరాబాద్ కంచుకోట అయినా పెద్ద ఎత్తున శ్రమించాల్సి వస్తోంది.అయితే హరీష్ రావు రంగంలోకి దిగాడంటే తప్పకుండా అక్కడ టీఆర్ఎస్ విజయం సాధించాల్సిందే.
మరి హుజురాబాద్ లో ఎవరు విజయం సాధిస్తారనేది చూడాల్సి ఉంది.